హైదరాబాద్ : పెరూ దేశంలో ఆదివారం భారీ భూకంపం సంభవించింది. దాంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్పై 7.5తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. బరాన్కాకు ఉత్తరాన 36 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రం గుర్తించినట్టు పేర్కొన్నది.
Mon Jan 19, 2015 06:51 pm