తిరుమల : తిరుమలలో కురుస్తున్న భారీ వర్షాలతో టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. భక్తుల భద్రత దృష్ట్యా ప్రస్తుతం ఘాట్రోడ్లలో ద్విచక్రవాహనాలను అధికారులు నిలిపివేశారు. భక్తులు సహకరించాలని కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm
తిరుమల : తిరుమలలో కురుస్తున్న భారీ వర్షాలతో టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. భక్తుల భద్రత దృష్ట్యా ప్రస్తుతం ఘాట్రోడ్లలో ద్విచక్రవాహనాలను అధికారులు నిలిపివేశారు. భక్తులు సహకరించాలని కోరారు.