కరీంనగర్: కరీంనగర్ మున్సిపల్ కార్యాలయంపై ఏసీబి దాడి చేసింది. మున్సిపల్ ఈఈ రామన్ మధు ఓ కాంట్రాక్టర్ దగ్గర నుంచి 17 వేల రూపాయలు లంచం తీసుకొంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డిఎస్పీ భద్రయ్య ఆధ్వర్యంలో దాడులు జరిగాయి.
Mon Jan 19, 2015 06:51 pm