హైదరాబాద్ : ఇటీవల స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కల్వకుంట్ల కవిత, దామోదర్ రెడ్డిలు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి ప్రొటెం చైర్మెన్ జాఫ్రీ వారి చేత ప్రమాణం చేయించారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి