తిరువనంతపురం : కేరళలోని శబరిమల ఆలయం ఈ సీజన్ కి గానూ మూతపడింది. ఈ విషయాన్ని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. కుంభ నెల పూజల నిమిత్తం ఆలయాన్ని తిరిగి ఫిబ్రవరి 12న సాయంత్రం 5:30 గంటలకు తెరవనున్నారు. ప్రతి ఏటా.. కార్తీకమాసంలో ఆలయాన్ని తెరిచి భక్తులకు, అయ్యప్ప స్వాములకు దర్శనం కల్పిస్తారు. ఫిబ్రవరి నెలలో స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులు ముందుగా ఆలయ అధికారిక వెబ్ సైట్ లో తేదీలు సరిచూసుకోవాలని అధికారులు పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm