హైదరాబాద్ : తమిళనాడులో ఈ నెల 23న ఆదివారం సంపూర్ణ లాక్డౌన్ అమలు చేయనున్నట్టు ఆ రాష్ర్ట సీఎం స్టాలిన్ ప్రకటించారు. కరోనా కట్టడే లక్ష్యంగా ఇలా చేస్తున్నట్లు తెలిపారు. అయితే విమానాశ్రయాలకు, రైల్వే స్టేషన్లకు, బస్ స్టేషన్లకు వెళ్లేందుకు ట్యాక్సీలు, ఆటోలు నడువనున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm