హైదరాబాద్: కరోనా తీవ్రత దృష్ట్యా విద్యార్థులకు వివిధ సబ్జెక్టులకు సంబంధించిన పాఠ్యాంశాలను టీశాట్ చానల్ ద్వారా బోధించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు సంబంధిత విభాగం తెలిపింది. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన జారీ చేసింది. 8, 9, 10 తరగతులకు చెందిన విద్యార్థులకు సోమవారం నుంచి ఈ నెల 28 వరకు డిజిటల్ తరగతులు రోజువారీగా నిర్వహించనున్నట్లు పేర్కొంది.
Mon Jan 19, 2015 06:51 pm