భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా నేడు వశిష్ట మండపం (దేవస్థానం సిబ్బంది సేవ) వారి ఆధ్వర్యంలో చిత్రకూట మండపంలో విలాసోత్సవాలు ముగింపు కార్యక్రమం నేడు జరగనుంది.
Mon Jan 19, 2015 06:51 pm