హైదరాబాద్ : స్వర్గీయ ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని టీఆర్ఎస్ మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. భారతరత్న కోసం టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో పోరాటం చేస్తారని తెలిపారు. తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. ప్రధానిమంత్రి అవ్వాల్సిన ఎన్టీఆర్... జస్ట్లో మిస్ అయ్యారన్నారు. ఎన్టీఆర్ బాటలో ముఖ్యమంత్రి కేసీఆర్ నడుస్తున్నారన్నారని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm