Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • ఈ నెల30న జీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంబీ సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • ఆత్మకూరు ఉపఎన్నిక కౌంటింగ్ ప్రారంభం
  • తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
  • నేడు ఆత్మకూరు ఉపఎన్నిక ఫలితాలు
  • భూపాలపల్లి అటవీప్రాంతంలో పెద్దపులి సంచారం
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
పంజాబ్‌లో పద్మశ్రీ అవార్డు గ్రహితలకు రాజ్యసభ సీటు..! | BREAKING NEWS | www.navatelangana.com
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి

పంజాబ్‌లో పద్మశ్రీ అవార్డు గ్రహితలకు రాజ్యసభ సీటు..!

May 28,2022 09:08PM

చండీగఢ్: పంజాబ్‌లోని అధికార పార్టీ ఆమ్ ఆద్మీ సంచలన నిర్ణయం తీసుకుంది. పద్మశ్రీ అవార్డులు అందుకున్న ఇద్దరు ప్రముఖ వ్యక్తులను రాజ్యసభకు పంపాలని నిర్ణయించింది. ప్రముఖ పర్యావరణవేత్త బల్బీర్ సింగ్ సీచెవాల్, అలాగే పంజాబీ సంస్కృతి పరిరక్షణకు పాటు పడిన ప్రముఖ పారిశ్రామికవేత్త విక్రమ్ జిత్ సింగ్ సాహ్నిలను రాష్ట్రం నుంచి రాజ్యసభ స్థానాలకు పంపేందుకు అభ్యర్థులుగా ప్రకటించింది. ఈ మేరకు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఒక ప్రకటన చేశారు.
      'ఆప్ ఇద్దరు పద్మశ్రీ అవార్డు గ్రహీతలను రాజ్యసభకు నామినేట్ చేస్తున్నట్టు ప్రకటించడం సంతోషంగా ఉంది. ఒకరు పర్యావరణవేత్త పద్మశ్రీ సంత్ బల్బీర్ సింగ్ సీచెవాల్. మరొకరు పద్మశ్రీ విక్రమ్‌జిత్ సింగ్ సాహ్నీ. వారిద్దరికీ నా శుభాకాంక్షలు` అని సిఎం మన్ పేర్కొన్నారు.
          పంజాబ్ అంబికా సోనీ (కాంగ్రెస్), బల్వీందర్ సింగ్ భుందర్ (శిరోమణి అకాలీదళ్) రాజ్యసభ సభ్యుల పదవీకాలం జూలై 4తో ముగియనుంది. ఈ మేరకు తాజాగా ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ మే 31. నామినేషన్ల పరిశీలన జూన్ 1న, అభ్యర్థిత్వ ఉపసంహరణకు జూన్ 3 చివరి తేదీ. జూన్ 10 ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్‌ నిర్వహించనున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

Recomended For You

GHMC Election

తాజా వార్తలు

08:47 AM

ఈ నెల30న జీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంబీ సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

08:34 AM

ఆత్మకూరు ఉపఎన్నిక కౌంటింగ్ ప్రారంభం

08:25 AM

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

08:17 AM

నేడు ఆత్మకూరు ఉపఎన్నిక ఫలితాలు

08:13 AM

భూపాలపల్లి అటవీప్రాంతంలో పెద్దపులి సంచారం

08:08 AM

జూపలి ఇంటి వద్ద పోలీసుల మోహరింపు

08:02 AM

కోహ్లి, శ్రేయస్, రవీంద్ర జడేజా అర్ధ సెంచరీలు...

07:57 AM

జులై 3న అల్పపీడనం...

07:49 AM

బావిలో దూకి డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

07:39 AM

గొర్రెల స్కీం పేరుతో 8 కోట్ల మోసం

07:27 AM

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌కు కరోనా పాజిటివ్‌

07:22 AM

సీజ్‌ చేసిన వాహనాల వేలం

07:18 AM

సీజ్‌ చేసిన వాహనాల వేలం

06:53 AM

ట్రాఫిక్ సీఐ బాలరాజాజీ అదృశ్యం...

06:43 AM

ఉస్మానియా ఆస్పత్రిలో పాము కలకలం

10:00 PM

హెల్మెట్ ధరించని మంత్రి, ఎమ్మెల్యేకు జరిమానా

09:50 PM

విజయవాడ నుంచి ఐదుగురు రౌడీ షీటర్ల బహిష్కరణ

09:46 PM

నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీరు విడుదల

09:37 PM

కేసీఆర్ పతనం కోసం చర్యలు ప్రారంభం : కేఏ పాల్

09:32 PM

గుజరాత్ అల్లర్ల కేసులో న్యాయ సాయం చేసిన యాక్టివిస్ట్ అరెస్టు

  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.