హైదరాబాద్ : ఏపీ ఆహార కమిషన్ ఛైర్మన్ జేఆర్ పుష్పరాజ్ నియమితులయ్యారు. కమిషన్ లో ఛైర్మన్ తో ఐదుగురు సభ్యులు ఉంటారు. ఆహార కమిషన్ సభ్యులుగా నీలయపాలెం విజయ్ కుమార్ (చిత్తూరు), జి. కృష్ణమ్మ(కర్నూలు), డాక్టర్ స్వర్ణ గీత(ప్రకాశం), ఎల్. వెంకట్రావ్ ( వివాఖ), ఎన్.శ్రీనివాసరావు (తూ.గో) ఉన్నారు. రాష్ట్ర ఆహార కమిషన్ పదవీ కాలం 5 సంవత్సరాలు. ఏపీలో ఆహారభద్రత చట్టం, లక్షిత ప్రజా పంపినీ పై ఆహార కమిషన్ దృష్టి సారించనుంది.
Mon Jan 19, 2015 06:51 pm