రాజన్నసిరిసిల్ల: తంగళ్లపల్లి మండలం జిల్లెల వద్ద విషాదం నెలకొంది. జిల్లెల శివారులోని పెద్ద చెరువులో పడి ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు విద్యార్థులు చెరువులోకి ఈతకు వెళ్లి మృతి చెందారు. విద్యార్థుల మృతితో రామచంద్రాపురం, జిల్లెల గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
Mon Jan 19, 2015 06:51 pm