హైదరాబాద్: విదేశీ గుర్తింపు కలిగిన 15.72 కేజీల బంగారంను అధికారులు సీజ్ చేశారు. ఈ ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది. శ్రీలంక నుంచి అక్రమంగా తీసుకువచ్చిన బంగారంపై సమాచారం అందుకున్న డైరెక్టరేట్ ఆఫ్ ఇంటలిజెన్స్ అధికారులు రైడ్ చేసి బంగారంను సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ. 4.33 కోట్లుగా సమాచారం.
Mon Jan 19, 2015 06:51 pm