నిజామాబాద్: జిల్లాలోని ఆర్మూర్ మండలం చేపూర్ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. స్థానిక సాయిబాబా ఆలయం వద్ద కారు-బైక్ ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. మృతుల వివరాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm