గుంటూరు : నేడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో నార్మన్ పోస్టర్ ప్రతినిధులు సమావేశం కానున్నారు. శాశ్వత అసెంబ్లీ డిజైన్ నేడు అధికారంగా ఖరారు చేయనున్నారు. డిజైన్లు సీఎం చంద్రబాబు పబ్లిక్ డొమైన్ లో విడుదల చేస్తారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి