హైదరాబాద్: 23 ఏళ్ల కేసును ఎస్ఆర్నగర్ పోలీసులు ఛేదించారు. 1993లో శ్యాంమలకుంట భూవివాదంలో లక్ష్మన్ అనే వ్యక్తి హత్య జరిగింది. ఈ హత్య కేసులో నిందితుడు కుర్మ కృష్ణను ఈ రోజు పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణను కర్నూల్లో పట్టుకున్న పోలీసులు హైదరాబాద్కు తరలిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm