ఒడిషా: ఒడిషా మయూర్ భంజ్లో నడిరోడ్డుపై జీపు తగలబడింది. ఈ ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. జీపులో సాంకేతిక లోపం తలెత్తిందా? లేదా ఎవరైనా కావాలని జీపును తగులబెట్టారన్నది తెలియడం లేదని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. జపు తగలబడినవెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగింది. అయితే సిబ్బంది వచ్చేసరికి జీపు పూర్తిగా తగులబడిపోయింది.
Mon Jan 19, 2015 06:51 pm