హైదరాబాద్: నగరంలో జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న.. ఎల్ఈడీ లైట్ల సెట్టింగులో విద్యుత్ షాక్ తగిలి ఎలక్ట్రిషియన్ మృతి చెందాడు. కాంట్రాక్టర్లు తమ లాభాపేక్ష కోసం ఎలక్ట్రికల్ పరిజ్ఞానం లేని కార్మికులతో పని చేయించారు. ఎల్ఈడీ లైట్ల ఏర్పాటుకు ప్రత్యేక శిక్షణ పొందిన కార్మికులను ఉపయోగించాలి. విద్యుత్ సరఫరా నిలిపేయకుండా పనులు చేయించడంతో ప్రమాదం జరిగింది. దీంతో మిరాజ్ అనే కార్మికుడు మృతి చెందాడు.
Mon Jan 19, 2015 06:51 pm