విజయవాడ: ఎంబీ భవన్ లో నిర్వాసితుల రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సీపీఎం నేత మధు మాట్లాడుతూ.. నిర్వాసితులకు న్యాయం చేసి ప్రాజెక్టులు నిర్మించాలని డిమాండ్ చేశారు. వంశధార నిర్వాసితులు 19 మంది పీఎస్ లోనే ఉన్నారని, పునరావాసం ఇవ్వకుండా ప్రాజెక్టు నిర్మానం చేపట్టకూడదని, నిర్వాసితులు ఆందోలనకు దిగితే అరెస్టులు చేయడం దుర్మార్గం అని మండిపడ్డారు.
Mon Jan 19, 2015 06:51 pm