హైదరాబాద్: టిడిపి నేత టీజీ వెంకటేష్ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు స్పందించాలని ప్రో. కంచె ఐలయ్య డిమాండ్ చేశారు. మేదావివైన నన్ను కల్చి చంపుతానని పక్క రాష్ట్ర ఎంపి అంటుంటే సీఎం కేసీఆర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఎంపీ టీజీ వెంకటేష్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలన్నారు. టీజీ వెంకటేష్ ఇంట్లో సోదాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ వెనక టీజీ వెంకటేష్ హస్తముందన్నారు. నన్ను చంపుతామని బెదిరిస్తున్న వారిపై రేపు ఓయూ పీఎస్ లో ఫిర్యాదు చేస్తానని ప్రొ.ఐలయ్య హెచ్చరించారు.
Mon Jan 19, 2015 06:51 pm