హైదరాబాద్: మెట్రో కు ఓలా, ఉబెర్ సర్వీసులను అనుసంధానం చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. మియాపూర్ నుంచి మెట్రో రైలును ప్రధాని మోదీ ప్రారంభిస్తారని, ఢిల్లీ మెట్రోకు ధీటుగా హైదరాబాద్ మెట్రో సేవలుంటాయన్నారు. పాతబస్తీ మెట్రో రైలు మార్గంపై ఎంపీ ఓవైసీతో మాట్లాడతామన్నారు. పాతబస్తీలో కూడా మెట్రో రైలు స్టేషన్ ల నిర్మాణం చేపడతామన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm