హైదరాబాద్: నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్(ఎన్టీఎ్సఈ) లెవల్ 1 పరీక్ష ఫీజు చెల్లింపు గడువు ఈనెల 27 వరకు పొడిగిస్తున్నట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సురేందర్రెడ్డి తెలిపారు. నవంబర్ ఐదో తేదీన జరిగే ఈ పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలకు డీఈవో కార్యాలయాలు, ప్రభుత్వ పరీక్షల విభాగం కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm