జయశంకర్ భూపాలపల్లి: పాము కాటుతో మహిళ మృతి చెందిన ఘటన జిల్లాలోని మహాముత్తారం మండలం కనకునూర్ గ్రామంలో జరిగింది. అదే గ్రామానికి చెందిన పులిసె లక్ష్మి(60) పాము కాటుకు గురయి మరణించింది.
Mon Jan 19, 2015 06:51 pm
జయశంకర్ భూపాలపల్లి: పాము కాటుతో మహిళ మృతి చెందిన ఘటన జిల్లాలోని మహాముత్తారం మండలం కనకునూర్ గ్రామంలో జరిగింది. అదే గ్రామానికి చెందిన పులిసె లక్ష్మి(60) పాము కాటుకు గురయి మరణించింది.