ఇండోర్ : ఆసీస్ తో జరుగుతున్నమూడో వన్డేలో టీమిండియా రెండు వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ (71), రహానే (70 )అవుట్ అయ్యారు. ప్రస్తుతం భారత్ స్కోరు 24 ఓవర్లకు 148/2 క్రీజులో విరాట్ కోహ్లీ 2, పాండ్యా 1 పరుగులతో క్రీజులో ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm