గుంటూరు: టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ రఘు ఇళ్లపై ఏసీబీ సోదాలు నిర్వహించింది. మంగళగిరి, వైజాగ్ తో పాటు 14 చోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహించింది. అక్రమాస్తులున్నాయన్న సమాచారంతో ఈ సోదాలు చేస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm
గుంటూరు: టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ రఘు ఇళ్లపై ఏసీబీ సోదాలు నిర్వహించింది. మంగళగిరి, వైజాగ్ తో పాటు 14 చోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహించింది. అక్రమాస్తులున్నాయన్న సమాచారంతో ఈ సోదాలు చేస్తోంది.