హైదరాబాద్: నగరంలోని పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ, పరిశుభ్రతపై జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి స్వయంగా తనిఖీ చేశారు. బేగంపేటలో ఉన్న పబ్లిక్ టాయిలెట్ను ఆయన తనిఖీ చేశారు. టాయిలెట్లు పరిశుభ్రంగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ చూపించాలని డీసీ, మెడికల్ ఆఫీసర్లకు కమిషనర్ ఆదేశాలు జారీలు చేశారు. నగరంలోని పబ్లిక్ టాయిలెట్లను నిరంతరం తనిఖీలు చేస్తూ ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆయన ఆదేశించారు.
Mon Jan 19, 2015 06:51 pm