జార్ఖండ్: సింమ్డేగ అటవీ ప్రాంతంలో పోలీసులు - మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. మావోయిస్టుల వద్ద నుండి ఏకే 47, ఎల్ ఎంజీ కార్బన్ పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
జార్ఖండ్: సింమ్డేగ అటవీ ప్రాంతంలో పోలీసులు - మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. మావోయిస్టుల వద్ద నుండి ఏకే 47, ఎల్ ఎంజీ కార్బన్ పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.