జమ్మూకాశ్మీర్: శ్రీనగర్ లో వ్యాపారులు బంద్ పాటిస్తున్నారు. వ్యాపారులంతా ఎన్ఐఏ ముందు విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేయడంపై నిరసనగాౌ.బంద్ నిర్వహిస్తున్నారు. దీంతో జమ్మూకాశ్మీర్ వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి.
Mon Jan 19, 2015 06:51 pm
జమ్మూకాశ్మీర్: శ్రీనగర్ లో వ్యాపారులు బంద్ పాటిస్తున్నారు. వ్యాపారులంతా ఎన్ఐఏ ముందు విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేయడంపై నిరసనగాౌ.బంద్ నిర్వహిస్తున్నారు. దీంతో జమ్మూకాశ్మీర్ వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి.