హైదరాబాద్: తెలంగాణ థింకర్స్ ఫోరమ్ ఏర్పాటు అయ్యింది. థింకర్స్ ఫోరమ్ ఛైర్మన్ గోపాల కృష్ణ ఎన్నికయ్యారు. సభ్యులుగా చుక్కా రామయ్య, హరగోపాల్, పొత్తూరి వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఈ ఫోరం పనిచేయనుంది. ప్రభుత్వ పథకాలు, ప్రజా సమస్యలపై అన్ని జిల్లాల్లో అవగాహన సద్సులు, సెమినార్ లు పెట్టాలని నిర్ణయించారు.
Mon Jan 19, 2015 06:51 pm