జమ్మూకశ్మీర్: ఉగ్రవాదులు శ్రీనగర్లో సరిహద్దు వెంబడి పోలీసుల బృందంపై దాడి చేశారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఎస్ఐ మృతి చెందగా..మరో పోలీస్ అధికారికి గాయాలయ్యాయి. గాయాలైన అధికారిని ఆస్పత్రికి తరలించారు. జకుర హజ్రత్బల్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు.
Mon Jan 19, 2015 06:51 pm