మహబూబాబాద్: జిల్లాలోని కొత్తగూడ మండలం చింతగూడెంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. భర్తను భార్య రోకలి బండతో కొట్టి చంపింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm