భద్రాద్రి కొత్తగూడెం: లక్ష్మీదేవిపల్లి మండల కేంద్రం లోని మామిడి తోటలో నలుగురు పేకటరాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఇద్దరు కేటీపీఎస్ ఉద్యోగులు ఉన్నారు. ఘటనా స్థలం నుంచి రూ.86 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
భద్రాద్రి కొత్తగూడెం: లక్ష్మీదేవిపల్లి మండల కేంద్రం లోని మామిడి తోటలో నలుగురు పేకటరాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఇద్దరు కేటీపీఎస్ ఉద్యోగులు ఉన్నారు. ఘటనా స్థలం నుంచి రూ.86 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.