మెదక్: జిల్లాలో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి పర్యటించారు. పాపన్నపేట్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆమె శంకుస్థాపన చేశారు. అనంతరం ఆమె మెదక్ క్యాంప్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా.. జేసీ నగేశ్.. డిప్యూటీ స్పీకర్ను మర్యాద పూర్వకంగా కలిసి బొకేను అందించారు.
Mon Jan 19, 2015 06:51 pm