ఢిల్లీ : భారత్ లో భారీ ఉగ్రదాడికి ఐఎస్ఐ కుట్రపై నిఘావర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. ప్రధాని, ఉపరాష్ట్రపతి, బీజేపీ కీలక నేతలే టార్గెట్ గా ఐఎస్ఐ వ్యూహాన్ని రచిస్తున్నట్టు తెలుస్తోంది. గుజరాత్ ఎన్నికల సందర్బంగా అప్రమత్తంగా ఉండాలని ఐబీ ఆ రాష్ట్ర పోలీసులుకు హెచ్చరికలు చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm