గుంటూరు: పోలవరంపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈవారంలోనే దిగువ కాపర్ డ్యాంకు పునాది వేస్తామని, స్పిల్ వే, స్పిల్ చానల్ కు కొత్త టెండర్లు డిసెంబర్ 15 కల్లా ఖరారు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ట్రాన్స్ రాయ్ కంపెనీకి ప్రభుత్వం వ్యతిరేకం కాదని ఆయన అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm