సంగారెడ్డి: కంగ్టి మండలం బోరిగి దగ్గర రోడ్డుప్రమాదం సంభవించింది. అదుపుతప్పి డీసీఎం వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాద ఘటనను పరిశీలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm