విశాఖ : జిల్లా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆమె టీడీపీలో చేరతారంటూ వార్తలు వస్తున్నాయి. అరకు సమన్వయకర్త స్థానం తాను సూచించిన వ్యక్తికి ఇవ్వకపోవడంతో ఆమె అలక చెందినట్టు తెలుస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm
విశాఖ : జిల్లా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆమె టీడీపీలో చేరతారంటూ వార్తలు వస్తున్నాయి. అరకు సమన్వయకర్త స్థానం తాను సూచించిన వ్యక్తికి ఇవ్వకపోవడంతో ఆమె అలక చెందినట్టు తెలుస్తోంది.