ఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం బిజెపి తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రచారం కోసం ప్రత్యేకంగా 'మిషన్ గుజరాత్' పేరిట భారీ టీమ్ను ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోది సహా 50 మంత్రులు నవంబర్ 26 నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గోనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm