విజయవాడ: సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ సమావేశమయ్యారు. వెనుకబడిన జిల్లాల డ్యాష్ బోర్డు రూపకల్పనతో నీతి ఆయోగ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఏపీని ప్రత్యేకంగా ఆదుకోవాలని ఈ సందర్భంగా బాబు కోరారు. ఇతర రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చెందే విధంగా చేయూతనివ్వాలని కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm