విజయవాడ: కలెక్టర్ల సదస్సులో నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో పన్నులు చెల్లించే వారిలో 40 శాతం మంది ఆంధ్రావాళ్లేనని, హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రులు ఇక్కడకు వస్తే ఆర్థిక సమస్యలుండవని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm