హైదరాబాద్: సైనిక సంక్షేమ నిధికి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన ఉద్యోగులు ఆర్థిక సాయం చేశారు. రాష్ట్ర మంత్రి హరీశ్రావును ఉద్యోగ సంఘాల నేతలు నేడు సచివాలయం కలిసి తమ ఒక్కరోజు వేతనాన్ని అందజేశారు. ఉద్యోగులతో పాటు మంత్రులుగా తాము రూ. 25 వేలు.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రూ. 10 వేల చొప్పున సీఎం కేసీఆర్ చేతుల మీదుగా సైనిక సంక్షేమానికి అందజేయనున్నట్లు ఆయన తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm