గుంటూరు: నేడు మధ్యాహ్నం 3 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో పోలవరం, జన్మభూమి మా ఊరు అంశాలపై చర్చించే అవకాశం ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm
గుంటూరు: నేడు మధ్యాహ్నం 3 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో పోలవరం, జన్మభూమి మా ఊరు అంశాలపై చర్చించే అవకాశం ఉంది.