సికింద్రాబాద్: పారడైస్ ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చి లారీ- టిప్పర్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ గాయపడ్డారు. ఈ ఘటనలో ఫ్లై ఓవర్పై ట్రాఫిక్ జాం అయింది. దీంతో ప్రయాణిలకు ఇబ్బందులు పడ్డారు. వాహనదారులకు అసౌకర్యం కలగకుండా పోలీసులు ట్రాఫిక్ను మళ్లించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm