కోల్కతా: ప్రధాని నరేంద్ర మోడీకి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లేఖ రాశారు. స్వామి వివేకానంద, నేతాజీ సుభాష్ చంద్రబోష్ల జయంతి రోజున జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని మోదీకి మమత విజ్ఞప్తి చేశారు. జనవరి 12న స్వామి వివేకానంద జయంతి కాగా, జనవరి 23న సుభాష్ చంద్రబోస్ జయంతి.
Mon Jan 19, 2015 06:51 pm