సంగారెడ్డి: గంజాయి అక్రమ రవాణాను అధికారులు గుర్తించి పట్టుకున్నారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో చోటుచేసుకుంది. గంజాయి అక్రమ రవాణాపై సమాచారం అందుకున్న సంగారెడ్డి ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ అధికారులు దాడి చేఇ 20 కిలోల గంజాయి పట్టుకున్నారు. నర్సీపట్నం నుంచి కల్హేర్కు గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అధికారులు అరెస్ట్ ఏశారు.
Mon Jan 19, 2015 06:51 pm