హైదరాబాద్: ఈనెల 22 నుంచి 27 వరకు బీఎ్సఎన్ఎల్ మెగా మేళా ప్రారం భిస్తున్నట్టు తెలంగాణ టెలికాం సర్కిల్ సీజీఎం సుందర్ శనివా రం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నగరంలోని ప్రధాన చౌరస్తా లు, కస్టమర్ సర్వీస్ సెంటర్లలో మేళా నిర్వహిస్తున్నట్టు తెలిపా రు. ఈ మేళాలో ఉచితంగా 3జీ సిమ్, 351ఎంబీ డేటా పొందొచ్చని తెలిపారు. సమాచారం కోసం 1503కి ఫోన్ చేయొచ్చన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm