ఛత్తీస్గఢ్ : సుక్మా జిల్లాలోని భేజి పోలీసు స్టేషన్ పరిధిలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. మావోయిస్టుల కాల్పుల్లో ఆరుగురు భద్రతా సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. ఎదురుకాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. గాయపడ్డ సిబ్బందిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm