భద్రాద్రి కొత్తగూడెం : ఇల్లందు మండలం లో నేడు మిషన్ భగీరథ పనులు చేస్తుండగా బ్రిటీష్ కాలం నాటి సింగరేణి భూగర్భగని ఒకటి బయట పడింది. సమాచారమందుకున్న అధికారులు అక్కడికి చేరుకుని బొగ్గుగనిని పరిశీలించారు. ఈ బొగ్గుగనికి సుమారు 120 సంవత్సరాలు చరిత్ర ఉండవచ్చని అధికారులు అంచనావేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm