హైదరాబాద్: జేఎఫ్సీ సమావేశాలు విజయవంతం చేసిన అందరికీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. రెండ్రోజులపాటు జరిగిన సమావేశాల్లో విస్తృత చర్చ జరిగిందన్నారు. జేఎఫ్సీకి వివరాలు ఇచ్చిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. విభజన హామీలు, కేంద్రం ఇచ్చిన నిధులపై విశ్లేషణ జరుగుతోందని, జేఎఫ్ కొన్ని సబ్కమిటీలు వేసింది, వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఈ సందర్భంగా పవన్కళ్యాణ్ పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm