జోహన్నెస్బర్గ్ :జోహన్నెస్బర్గ్ టీ20లో భారత్ విజయం సాధించింది. దక్షిణాఫ్రికాపై భారత్ 28పరుగుల తేడాతో గెలుపొందింది. 204 విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీలు 9 వికెట్ల నష్టానికి 175 పరుగులతో సరిపెట్టుకున్నారు. 3 టీ 20ల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm